
హైదరాబాద్ లో దీక్ష చేసిన వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డి, సభ్యుడు హర్షవర్థన్ రెడ్డి తదితరులకు తమ సంపూర్న మద్దతు ప్రకటించారు. జగన్ కు న్యాయం జరిగేంతర వరకు తాము కూడా పోరడతామని స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రజలు ఇప్పటికీ, ఎప్పటికీ జగన్ తోనే కలసి నడుస్తారని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ లు చేస్తున్న కుట్రలకు రానున్న ఉప ఎన్నికల్లో ప్రజలు తమ బలం చూపించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీదే గెలుపు అని వారు పేర్కొన్నారు.
0 Comment :
Post a Comment